JSON Variables

పల్స్ పోలియో చుక్కలు వేసిన గ్రామ సర్పంచ్ గాజుల రమేష్


న్యూస్ పవర్: రిపోర్టర్
రెవొజు రాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామం లో సర్పంచ్ గాజుల రమేష్ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా  సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాల లోబడిన ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి. అని తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా మన పిల్లల భవిష్యత్తు బాటలు వెయ్యాలని గ్రామంలోని ౦- 5 సంవత్సరాల పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు.

ఇట్టి ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వారితో వార్డు సభ్యులు గాజుల రవీందర్. కొండేటి నాగేష్ .చిట్యాల రాజమల్లు .వెంకటేష్. ఆకుల వెంకట లక్ష్మి .వీఆర్ఏ రేణుక. ఏఎన్ఎం ఏలీషా .ఆశ వర్కర్లు అంజలి. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments