JSON Variables

21 వ వార్షికోత్సవ మహాసభ చిట్యాల సంపత్ అధ్యక్షతన


న్యూస్ పవర్ : రిపోర్టర్
రేవొజు రాజ బ్రహ్మచారి

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి పురుషుల పొదుపు సంఘం కార్యాలయం ఆవరణంలో 21 వ వార్షిక మహాసభ చిట్యాల సంపత్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశానికి విచ్చేసిన సభ్యులందరి ముందు సంఘం 2001 లో ప్రారంభమైన రోజున 30 మందితో ప్రారంభమైన ఈ సంఘం ఈరోజు 471 మందితో నడుస్తున్నదని అలాగే ఈ 471 మంది యొక్క నిధి డిసెంబర్ 31 2021 నాటికి కి 6527871 రూపాయలు లతో నడుస్తున్నదని అలాగే సంఘ సభ్యులకు జి ఎఫ్ ఎస్ వన్ జి ఎఫ్ ఎస్ ఈ రెండు  బీమా చేపిస్తూ సభ్యులు మరణిస్తే 50 వేల రూపాయలు నామిని కి అందజేస్తున్నామని తెలియజేశారు ఈ యొక్క సంఘం ద్వారా నెలకు యాభై రూపాయల పొదుపుతో వృద్ధాప్యంలో మనకు అండగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఈ సంఘాన్ని అందరి సహకారంతో నడిపించడం జరుగుతుంది ఈ సంఘాలు పిడిఎఫ్ వరంగల్ వారి ఆధ్వర్యంలో లో నడుస్తున్న వి ఈరోజు నూతన అధ్యక్షుడిగా ఎడమల రాజు ఉపాధ్యక్షులుగా ఎస్ రాజు ని ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు పెళ్లి ప్రభాకర్ గౌడ్ ఎన్నికల అధికారి గా మహేందర్ రెడ్డి వచ్చారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో లో ఘన కులు జాగిరి కుమార్ పొదుపు సంఘం సభ్యులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments