JSON Variables

*పల్స్ పోలియో కేంద్రం ప్రారంభం*


న్యూస్ పవర్ .రిపోర్టర్  పసుల తిరుపతి

ఈ రోజు 27 ఆదివారం పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఏటా నిర్వహించే (అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల పిల్లలకు) పోలియో చుక్కల కార్యక్రమాన్ని అనంతగిరి లో పోలియో చుక్కలు వేసి ప్రారంభించిన అనంతరిగి సర్పంచ్,మండల తెరాస అధ్యక్షుడు *పల్లే నర్సింహా రెడ్డి*, వారితో పాటు ఎంపీటీసీ *పర్షరాం గౌడ్*, ప్రాథమిక వైద్య అధికారి *కట్ట రమేష్* గారు, మరియు వారి యొక్క సిబ్బంది పాల్గొన్నారు.పల్లే నర్సింహ రెడ్డి గారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఏటా నిర్వహించే ఈ పోలియో చుక్కలను అందరూ వినియోగించు కొని పోలియో రహిత సమాజం కు పాటు పడాలని పిలుపునిచ్చారు

Post a Comment

0 Comments