ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండల కేంద్రంలో కాంగ్రెస్ నియెాజక వర్గ యువనేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ
బడ్జెట్ లో ఆరోగ్య శాఖ కు కేటాయింపులు లేవు
కరోనా తో చిన్న పరిశ్రమలు దెబ్బ తిన్నాయి
వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు
బయ్యారం స్టీల్ ప్రాజెక్టు లేదు.. జాతీయ ప్రాజెక్టు ల ప్రస్తావన లేదు
బీజేపీ ..trs ఎంపి లు ఏం చేస్తున్నారు
మంత్రుల దగ్గరికి పల్లు ఇకిలిస్తు తిరుగుతున్నారు
బడ్జెట్ లో విభజన హామీల అమలుపై బడ్జెట్ లో ప్రస్తావన లేదు
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని... ఉన్న ఆదాయం కూడా లేకుండా చేశారు
ఆదాయం రెట్టింపు చెయ్యలేదు...
కనీసం మద్దతు ధర చట్టం అయినా చేయండి.
ఇన్ కం టాక్స్ పరిమితి పెంచుతారు అని చూసిన సామాన్యులకు నిరాశే మిగిలింది
2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తా అని చెప్పి...
ఎంత మందికి ఇండ్లు ఇచ్చారు
పెద వర్గాల కోసం పెట్టిన బడ్జెట్ లాగ లేదు
కార్పొరేట్ శక్తుల కోసం బడ్జెట్ పెట్టినట్టే ఉందన్నారు
0 Comments