JSON Variables

శనిగరం చెరువులో మహిళ మృతదేహం


రేవొజు రాజ బ్రహ్మచారి
న్యూస్ పవర్: రిపోర్టర్

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన పోతు బాలరాజు భార్య రచన శనిగరం చెరువులో శవమై కనిపించింది స్థానికుల సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Post a Comment

0 Comments