JSON Variables

తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రివర్యులు KCR చిత్రపటానికి పాలాభిషేకం

బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రివర్యులు  KCR  చిత్రపటానికి పాలాభిషేకం

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా 8వ విడతగా రైతుబంధు పథకం కింద 7645 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ KCR గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య గారు ...
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ గారు, వైస్ చైర్మన్ సుదర్శన్ గారు, కౌన్సిల్ & కో ఆప్షన్ సభ్యులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు ...

Post a Comment

0 Comments