ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లె గ్రామంలో మండల అధ్యక్షుడు భోంపేల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. లబ్దిదారులు: 1.గాడిచెర్ల కిషన్. 32,500 రూపాయల చెక్కు 2.బోదసు గోపావ్వ 18000 రూపాయల చెక్కు
ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ జ్యోతి ఎల్లం AMC వైస్ ఛైర్మన్ కొమ్మటి రాజమాల్లు గ్రామ శాఖ అధ్యక్షుడు కంచర్ల రాజ లింగాగౌడ్. మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లె నారాయణ మచేటి లక్ష్మణ్ గారు యుత్ ప్రెస్డెంట్ గాడిచెర్ల భరత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments