JSON Variables

శనిగరం లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు



కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోహెడ మండలం శనిగరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పండ్ల పంపీణి

న్యూస్ పవర్, 28డిసెంబర్,కోహెడ:
ఈ రోజు సిద్దిపెట్ జిల్లా హుస్నాబాద్ నియెాజక వర్గం కోహెడ మండలం శనిగరం గ్రామంలో అంగన్ వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అనంతరం కాంగ్రెస్ పార్టీ నియెాజక వర్గ యువ నేత బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు ముందుగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 
దేశానికి స్వాతంత్రం తేవడంతో పాటు గా,  రాష్ర్రనికి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు 

ఈ రోజు దేశంలోని అన్ని వర్గాలకు అన్యాయం చేస్తూ, దేశంలో నిరుద్యోగ సమస్య పెంచుతూ, వ్యవసాయాన్ని పూర్తిగా అస్థిర పరుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నారు 
దేశంలో రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాద్యం అన్నారు రాబోయె కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు
ఈ కార్యక్రమంలోకాంగ్రెస్ నేత బి.సి.సంక్షేమ సంఘం గ్రామ ప్రధాన కార్యదర్శి సింగిరాల కూమార్ నాయి కాంగ్రెస్ నేత బి.సి.సంక్షేమ సంఘం మండల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ గాజే చిరంజీవి కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఖరీమ్ కాంగ్రెస్ నేత బి.సి.సంక్షేమ సంఘం యూత్ గ్రామ ప్రధాన కార్యదర్శి కుంటూరు తిరుపతి యూత్ కార్యదర్శి ఘణపురం రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రేణికుంట పెద్ద నర్సయ్య గౌడ్,బండి పెద్ద కనకయ్య గౌడ్ తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

0 Comments