JSON Variables

జడ్పీ చైర్మన్ దంపతులకు శాలువతో సత్కారం


రేవొజు రాజ బ్రహ్మచారి
న్యూస్ పవర్,27 డిసెంబర్, కోహెడ :
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి వేణుగోపాలస్వామి దేవాలయ అభివృద్ధి కోసం మర్యాదపూర్వకంగా సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారిని కలిసి పురాతమైన తంగళ్ళపల్లి వేణుగోపాల స్వామి దేవాలయానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జడ్పీ చైర్మన్ దంపతులను శాలువాతో సత్కరించడం జరిగింది

Post a Comment

0 Comments