JSON Variables

భూనిర్వాసితులకు అండగా ఉంటాం: ఈటెల


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో రి నిర్వాసితులు భూములు కోల్పోయిన భూ నిర్వాసితులు పూర్తి పరిహారం కోసం చేస్తున్న దీక్ష మూడవ రోజు దీక్ష చేపట్టారు నిర్వాసితులకు మద్దతుగా బీజేపీ అసెంబ్లీ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ నిర్వాసితులకు ఎనిమిది లక్షల పరిహారం అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఇచ్చేవరకు మీకు అండగా ఉంటానని తెలిపారు

Post a Comment

0 Comments