న్యూస్ పవర్ 30డిసెంబర్ ముస్తాబాద్ :
ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రైతు వేదిక లో రైతులకు
రైతుబంధు ఎనిమిదో విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమకావడంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. యాసంగి పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పెట్టుబడి సాయం డబ్బులు అందడంతో రైతులు సంతోషం పడుతున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం చేశారు.ఇట్టి కార్యక్రమంలో మండల నాయకులు TRS పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments