JSON Variables

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు


సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు యాసంగి లో వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాన కాలంలో పెద్ద ఎత్తున వరి సాగు చేసి ఉండటం వరి కొనుగోలు కు మార్కెట్ కు ఇబ్బందులు తలెత్తడంతో రైతుల పై ఒత్తిడి కలుగుతుంది అన్నారు తర్వాత వైవిద్యం కూడా దెబ్బతింటుందని ప్రభుత్వం వారికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగాల ఎల్లయ్య ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి నాయక్ రేగొండ క్లస్టర్ఎహి౦ సింధుజ  వి ఆర్ ఏ కృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments