JSON Variables

వరి ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేయాలి

వరి ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు.
ప్రజా చైతన్య యాత్రలలో (జన జాగరణ) భాగంగా రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయి మద్దతు ధరతో కొనుగోలు చేయాలనీ చిగురుమామిడి  మండల ఎమ్మార్వో గారికి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా

 హుస్నాబాద్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు హాజరు కాగా ..

వారి నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోలు, స్థానిక అంశాలపై మండల తహశీల్దార్ కు వినతి పత్రం ఇవ్వటం  జరిగింది.ఈ కార్యక్రమo లొ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంది తిరుపతిరెడ్డి జిల్లాకాంగ్రెస్ నాయకులు వంగర మల్లేశం. ఐ రెడ్డి సత్యనారాయణ రెడ్డి  యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షాబోధిన్  నవాబుపేట రేకొండ బొమ్మనపెల్లి లంబాడిపల్లి అధ్యక్షులు ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి గండ్రతి రామన్న తిరుమల్ రెడ్డి మండల వినియోగ దారుల పోరం అధ్యక్షుడు కాంతా ల మైపాల్ రెడ్డి సీనియర్ నాయకులు ఠాకూర్ నరేందర్ సింగ్ పోలు శ్రీనివాసు ఇనుగాల కృష్ణారెడ్డి సం దే వేణి సంపత్ బుర్ర సంపత్ అం దే పరశురాములు పైడిపల్లి ఆంజనేయులు శ్రీనివాస్ అనిలు బొట్ల రాజయ్య గాదె పాక సునీల్  మరియు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments