హుజూరాబాద్ లో Bjp పార్టీ ఈటెల రాజేందర్ గెలుపుకు పెరిగిన సంబురాలుఇప్పటికైనా/div>
మరియు కాంగ్రెస్ పైనా అత్యాదిక మెజారిటితో బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ గెలుపొందారు ఇ సందర్బంగా
రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో బీజేపీ పార్టీ నాయకులు యేంతో ఆనంద ఉచ్చాహలతో సంబురాలు జరుపుకోవడం జరిగింది.ఈసందర్భంగా bjp పార్టీ నాయకులు మాట్లాడుతు.Kcr హుజూరాబాద్ లో ఒక కుక్కను నిలబెట్టిన గెలుస్తుంది అన్నారు ఇప్పుడు అక్కడ వారి పరిస్థితి కుక్కల బతుకు అయ్యింది అని చెప్తూ TRS పార్టీ పై ఉన్నా నమ్మకన్నీ ప్రజలు ఇప్పటికైనా అర్దం చేసుకున్నారు. అని కొరారు టీఆర్ఎస్ అంటే మాటల మాంత్రికుడు కేసీఆర్ అని చెప్పారు. ఈసందర్బంగా బీజేపీ నాయకులు
గజబింకర్ సంతోష్.
ఎంపీటీసీ
సందవేణి రాజు
కళీ చేరన్
తధితరులు మాట్లాడతారు,