JSON Variables

గుర్తు తెలియని దుండగుల చేతిలో యువకుడు హత్య


NEWAPOWER REPORTER:ఆర్ బి చారి
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన  పైడి శేఖర్  వయసు 28 నంగునూరు మండలం బద్దిపడగ గ్రామ శివారులో ఈరోజు తెల్లవారుజామున అతనికి తెలియని దుండగులు  హత్య చేశారు ఈ విషయం గ్రామస్తులకు తెలియగానే సర్పంచ్ గ్రామస్తులు హుటాహుటిన హత్య జరిగిన ఘటన స్థలానికి చేరుకున్నారు ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments