JSON Variables

మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మండల బీజేపీ నాయకులు

మోదీ  చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మండల బీజేపీ నాయకులు

న్యూస్ పవర్, 13 నవంబర్ , ఇల్లంతకుంట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో    నరేంద్ర మోదీ  చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మండల బీజేపీ నాయకులు,
రామగుండంలో యూరియా ఎరువుల కర్మాగారన్ని  ఓపెన్ చేసి , రాష్టంలో 10 వెల కోట్ల రూపాయల అభివృద్ధి పనులనుప్రారంభించిన భారత దేశ ప్రధాన మంత్రి  మోదీ  చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ బెంద్రం. తిరుపతిరెడ్డి మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడతూ.. దేశంలోనే  5 ఎరువుల కర్మాగారలన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినది, మన తెలంగాణా రాష్టంలో రామగుండంలోనీ యూరియా ఎరువుల ఫ్యాక్టరినీ 6300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిన  నరేంద్ర మోదీ రైతులకు ఈ 8 ఏండ్లలో 1000000 లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు చేసి సబ్సిడీపై ఎరువులు అందించారన్నారు, ఒక డి ఏ పి బస్తా కి 2500 రూపాయలు, యూరియా కి 1475 రూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెల్లించి రైతులకు ఈ సంవత్సరంలో 2.5 లక్షల కోట్ల రూ ఖర్చులు చేసిందన్నారు, విదేశాల నుండి ఇక ఎరువులు దిగుమతి చేసుకోకుండా స్వదేశంలోనే ఎరువులు తయారీ కర్మాగారలను ఏర్పాటు చేసిందంన్నారు, ఈ ప్రాంతాల్లో ప్రజలకు అభివృద్ధి జరుగుతుందనీ రాష్టంలో 10000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులకు వెచ్చించిన మహనీయులు మన మోదీ న్నారు,ఇల్లంతకుంట మండల ప్రజల తరుపున పాలాభిషేకం చేసి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు బత్తిని.స్వామి, గజ్జల.శ్రీనివాస్ , ఇట్టిరెడ్డి. లక్ష్మారెడ్డి, బండారి.రాజు , వజ్జపెల్లు.శ్రీకాంత్, తిప్పరాపు. శ్రవణ్,  చుక్క. రమేష్, సుదగోని.రాజు , వెల్డింగ్. చంద్రం, తాళ్లపెల్లి.ఆంజనేయులు, తడూరి.అనిల్ , బాలయ్య, రాజ్యయ్యా, నరేష్ తదితరులు పాలుగోన్నారు.

Post a Comment

0 Comments