JSON Variables

కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసన

ముస్తాబాద్ మండల న్యూస్ రిపోర్టర్ వంగూరి దిలీప్

 ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామం లో జరిగిన యాసంగిలో వడ్లుకొనమని రైతుల పై  కేంద్రప్రభుత్వం చూపుతున్న వివక్ష పై నిరసన  కార్యక్రమం తెలియజేస్తూ నల్ల బ్యాడ్జిలు,ప్లకార్డ్స్ చేతపట్టుకొని ర్యాలీ తీసి నల్ల జెండా* 
ఎగురవేసి కేంద్రప్రభుత్వ మొండి వైఖరిని నిరసించడం జరిగింది
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ శాఖ అధ్యక్షుడు ఎనగందుల నరసింహులు గ్రామ యువజేన అధ్యక్షులు గణగోని మణికంఠ  నరేష్ (AMC Directr) కీర్తన్ (kdccడైరెక్టర్) జల్ల వెంకటస్వామి రామచంద్రారెడ్డి(mptc) గనుగొని వెంకటస్వామి   వెంకట్ రెడ్డి జెంగం శివనదం రైతులు గ్రామ ప్రజలు తెరాస కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments